Breaking News

ఆస్ట్రేలియా టూర్

గబ్బాలో టీమిండియా గర్జన

గబ్బాలో టీమిండియా గర్జన

బ్రిస్బెన్: గబ్బా వేదికపై టీమిండియా తడాఖా చూపించింది. 4 టెస్టుల సిరీస్​లో భాగంగా కెప్టెన్​రహానే నేతృత్వంలోని జట్టు 2–1 తేడాతో బోర్డర్​–గవాస్కర్​ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇదివరకు ఒక మ్యాచ్​డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియా గడ్డపై 32 ఏళ్ల చరిత్రను తిరగరాసిన భారత జట్టుపై ప్రసంశల జల్లు కురుస్తోంది. చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్​లో ఆస్ట్రేలియా 369 పరుగులకు ఆలౌట్​అయింది. అలాగే భారత జట్టు తొలి ఇన్నింగ్స్​లో 336 పరుగులు చేసి ఆలౌట్​అయింది. అనంతరం సెకండ్​ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన […]

Read More