Breaking News

ఆదిత్యథాక్రే

ఫైనల్‌ ఇయర్​ఎగ్జామ్స్‌ రద్దుచేయండి

ఫైనల్‌ ఇయర్​ ఎగ్జామ్స్‌ రద్దుచేయండి

ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫైనల్‌ ఇయర్‌‌ ఎగ్జామ్స్‌ నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర మినిస్టర్‌‌ ఆదిత్యథాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఫైనల్‌ ఇయర్‌‌ స్టూడెంట్స్‌కు సెప్టెంబర్‌‌లో నిర్వహించనున్న పరీక్షలను రద్దుచేసేలా ఆదేశించాలని శివసేన అనుబంధ సంస్థ యువ సేన తరఫున పిటిషన్‌ వేశారు. స్టూడెంట్స్‌ ఫిజికల్‌ హెల్త్‌, మెంటల్‌ హెల్త్‌, యాంక్సైటీ, సేఫ్టీని పక్కన పెడుతోందని, అందుకే పరీక్షలు నిర్వహిచాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘కరోనా నేషనల్‌ డిజాస్టర్‌‌. […]

Read More

74 రోజులు ఒంటరి జీవితం గడిపా..

ముంబై: దేశంలో కరోనా కల్లోలం మొదలవుతున్న రోజుల్లో.. ఘనాకు చెందిన ఓ ఫుట్​ బాలర్​ స్వదేశానికి వెళ్లడానికి చాలా పెద్ద సాహసమే చేశాడు. రైల్లో త్రిస్సూర్ నుంచి ముంబైకి వెళ్లి విమానాశ్రయానికి చేరుకున్నాడు. కానీ అంతర్జాతీయ విమానాలు బంద్ అని తేలడంతో ముంబై విమానాశ్రయం టెర్మినల్ పక్కన 74 రోజుల పాటు ఒంటరి జీవితం గడిపాడు. చేతిలో ఉన్న రూ.వెయ్యితో కాలం వెళ్లదీశాడు. ఆ మధ్య కాలాన్ని ఎలా నెట్టుకొచ్చాడు?పెట్టింది తిని..ప్రతి ఏడాది కేరళలో జరిగే సెవెన్ […]

Read More
భయపెడుతున్న దుర్వాసన

భయపెడుతున్న దుర్వాసన

ముంబై: కరోనా కేసులతో సతమతమవుతూ.. నిసర్గ తుపానుతో అతలాకుతలమైన ముంబై ప్రజలకు ఇప్పుడు మరో కొత్త ఇబ్బంది వచ్చి పడింది. శనివారం రాత్రి నుంచి చాలా చోట్ల దుర్వాసన వస్తుండటంతో జనమంతా భయం గుప్పిట్లో బతుకుతున్నారు. బృహన్‌ ముంబై కార్పొరేషన్‌ పరిధిలోని చింబూర్‌‌, ఘట్‌కోపర్‌‌, కంజూర్‌‌మార్గ్‌, విక్రోలీ, పొవై, అంధేరీ, మన్‌కుర్ద్‌ ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి వాసన వస్తోందని ప్రజలు చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన ఫైర్‌‌ సిబ్బంది వాసన ఎక్కడ నుంచి వస్తుందనే విషయంపై […]

Read More