Breaking News

అయిజ

తైబజార్​ దళారులు మా కడుపు కొడుతున్నరు

తైబజార్​ దళారులు మా కడుపు కొడుతున్నరు

సారథి, అయిజ(మానవపాడు): అయిజ మున్సిపాలిటీ పరిధిలో తైబజార్ నిర్వహించే వ్యాపారులు అధికార బలంతో చిరువ్యాపారులపై దౌర్జన్యం చేస్తూ అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కూరగాయల తై బజార్ లో రేట్లను అడ్డగోలుగా పెంచి తమ పొట్టగొడుతున్నారని రైతులు చిరు వ్యాపారులతో కలిసి రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు. గంప కూరగాయలు తీసుకొస్తే రూ.30 వస్తే.. అందులో దళారులు, తైబజార్ నిర్వాహకులకు రూ.25 పోతే వచ్చే రూ.ఐదుతో కనీసం రవాణా చార్జీలు కూడా వెళ్లక నానాఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. […]

Read More