Breaking News

కొత్తగూడెం

కరోనా లక్షణాలు ఉంటే చెప్పండి

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా ప్రబలకుండా పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ సూచించారు. శుక్రవారం ఆయన పోలీసు అధికారులతో వీడియోకాన్ఫరెన్స్​లో మాట్లాడారు. ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే స్వచ్ఛందంగా అధికారులకు తెలియజేయాలని సూచించారు. అన్ని పోలీస్​స్టేషన్లలో థర్మల్​ స్ర్కీనింగ్​ పరీక్షలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్టులు నమోదు చేయాలని ఆదేశించారు. టేకులపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఇటీవల గుండెపోటుతో మరణించిన […]

Read More

ట్రాఫిక్​ ఆంక్షలు సడలించండి

సారథి న్యూస్​, కొత్తగూడెం: జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ట్రాఫిక్​ ఆంక్షలను సడలించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ఎస్పీ సునిల్​​ దత్తు​ను మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. కొత్తగూడెం వ్యాపారానికి, హోల్ సెల్​ దుకాణాలకు కేంద్రబిందువుగా ఉందని, వాహనాలకు చలాన్లు వేస్తే షాపులకు ఎవరూ కావడం లేదని వివరించారు. అసలే కరోనా, లాక్​ డౌన్​ సమయంలో గిరాకీ రాక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని ఎస్పీ దృష్టికి తెచ్చారు. వ్యాపారులకు సహకరిస్తామని ఎస్పీ బీజేపీ నాయకులకు […]

Read More

టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 8 నుంచి జరగాల్సిన టెన్త్​ ఎగ్జామ్స్ ను రద్దుచేసిన విషయం తెలిసిందే. స్టూడెంట్స్​ సాధించిన ఇంటర్నల్​ మార్కుల ఆధారంగా గ్రేడింగ్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ వివరాలు బోర్డుకు చేరకపోవడంతో టెన్త్​ స్టూడెంట్స్​కు గ్రేడింగ్​ గుబులు పట్టుకుంది. వివరాలను బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌కు ఆన్‌లైన్‌లో పంపించుకుండా స్కూలు యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో టెన్త్​ స్టూడెంట్స్​లో ఆందోళన నెలకొంది. కిన్నెరసాని క్రీడా ఆశ్రమ బాలుర […]

Read More

మావోయిస్టులకు నగదు

అటవీ అధికారి అరెస్టు సారథి న్యూస్​, కొత్తగూడెం: మావోయిస్టులకు నగదు తీసుకెళ్తున్నారనే కారణంతో గురువారం పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.ఆరులక్షల వసూలు చేసి కారులో తీసుకెళ్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నల్లబెల్లి వద్ద పోలీసుల తనిఖీచేసి పట్టుకున్నారు. నిందితుల్లో భద్రాచలం అటవీశాఖ బీట్ ఆఫీసర్ మరకం వీరేందర్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. పాల్వంచకు చెందిన బండి వెంకటేశ్వర్లు, ఆలపాటి ప్రసాద్‌ ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.ఆరు […]

Read More

దివ్యాంగులను ఆదుకోవడమే ధ్యేయం

సారథి న్యూస్​, కొత్తగూడెం: కొత్తగూడెం పట్టణంలో సుమారు ఐదొందల మంది దివ్యాంగులకు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలను టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేంద్రరావు గురువారం పంపిణీ చేశారు. దివ్యాంగులను ఆదుకోవడమే తమ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎంఏ రజాక్​ తదితరులు పాల్గొన్నారు.

Read More