సారథి న్యూస్, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో జానపద, పౌరాణిక నాటక భజన కళాబృందం కళాకారులు కేక్ కట్చేసి సంక్రాంతి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. కరోనా కష్టకాలంలో కళాకారులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఆ కష్టాలు ఇక తొలగిపోయినట్టేనని పేర్కొన్నారు. జానపద, పౌరాణిక నాటక రంగాన్ని కాపాడుతున్న కళాకారులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కళాక్షేత్రాలు, సినిమా థియేటర్లను ఓపెన్ చేయడంతో కళాకారులకు మంచిరోజులు వచ్చాయని అన్నారు. టీవీలు, సెల్ ఫోన్లు, సినిమాలు […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో స్థానిక యువజన సంఘాల ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. మంగళవారం స్థానిక గ్రామపంచాయతీ ఆఫీసు వద్ద వివేకానందుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ యువ నాయకులు కావటి దశరథం మాట్లాడుతూ.. వివేకానంద తన జీవితాన్ని దేశం కోసం, ధర్మం కోసం అంకితం చేశారని గుర్తుచేశారు. ఆఖండ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాన్ని ప్రపంచానికి తెలియజెప్పారని కొనియాడారు. కార్యక్రమంలో నాయకులు […]
సారథి న్యూస్, వెల్దండ: విజయదశమి మహోత్సవాన్ని నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో ఆదివారం వైభవంగా జరుపుకున్నారు. చుట్టాలు, బంధువులు, కొత్త అల్లుళ్ల రాకతో ప్రతి ఇల్లూ సందడిగా మారింది. స్థానిక చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాతకు ప్రత్యేక పూజల అనంతరం జమ్మిచెట్టు వద్దకు బయలుదేరి వెళ్లారు. అంతకుముందు ఆయుధపూజ నిర్వహించారు. శమీ మంత్రం జపించారు. ఈ యేడు తమకు కాలం ఎలా కలిసొస్తుందో.. ఆదాయ వ్యయాలను సరిచూసుకున్నారు. అనంతరం జమ్మి ఆకులు తెంచి.. […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో నూతన నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్(అంబేద్కర్ భవనం)ను కల్వకుర్తి ఎమ్మెల్యే జి.జైపాల్ యాదవ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీనవర్గాలు, అగ్రవర్ణాల్లోని పేదలకు ఎన్నో అవకాశాలు కల్పించేలా కష్టపడి రాజ్యాంగ రచన చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలు ప్రతిఒక్కరికీ ఆదర్శమన్నారు. ఆయన కలలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్తెలంగాణకు సీఎం కావడం వరమన్నారు. పేదలు, […]
సారథి న్యూస్, వెల్దండ: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామానికి చెందిన ఓ యువ డాక్టర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా కలవరపాటుకు గురయ్యారు. మంగళవారం వైద్యాధికారులు గ్రామానికి వచ్చి ఆయనతో కాంటాక్ట్ అయిన వారి వివరాలు ఆరాతీశారు. సదరు డాక్టర్ప్రస్తుతం హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కరోనా రోగులకు వైద్యచికిత్సలు అందించే వైద్యుల బృందంలో గత మూడు నెలలుగా ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. రోగులకు ట్రీట్మెంట్ అందించే క్రమంలో కరోనా మహమ్మారి […]