Breaking News

తెలంగాణ

ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

ఎడ్లబండ్లపై బండ్లపాడుకు ఎమ్మెల్యే సీతక్క

సారథి, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అడవి రంగాపుర్(నారాయణ పూర్)గ్రామంలోని బండ్లపాడు కోయగూడెంలో శనివారం ఎమ్మెల్యే సీతక్క నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం ఆదుకోకపోవడం దారుణమన్నారు. ఊరికి దూరంగా అడవినే నమ్ముకొని బతుకుతున్న కోయగూడెం ప్రజలకు నెలకు రూ.6వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఫౌంహౌస్ ముఖ్యమంత్రి ప్రజల మధ్యకు రావాలన్నారు. కరోనా గ్రామాలకు కూడా విస్తరించి ప్రాణాలు కోల్పోతున్నారని, టెస్టుల సంఖ్య […]

Read More
వైద్యసిబ్బంది సేవలు భేష్: ఎమ్మెల్యే సీతక్క

వైద్యసిబ్బంది సేవలు భేష్: ఎమ్మెల్యే సీతక్క

సారథి, తాడ్వాయి: కరోనా సమయంలో వైద్యసిబ్బంది సేవలు అభినందనీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 30 మంది ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలను శాలువాతో ఘనంగా సన్మానించి చీరను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఆ వైరస్‌ ‌తమనే అంతం చేస్తుందని తెలిసి కూడా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కరోనా బాధితులను కంటికి రెప్పలా కాపాడుతున్నారని కొనియాడారు. ఇలాంటి […]

Read More
సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్

సూపర్ స్ప్రెడర్లకు కరోనా వ్యాక్సిన్

సారథి, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ప్రభుత్వ హైస్కూలులో కరోనా సూపర్ స్ప్రెడర్ల కోసం ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్ ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె.సుధాకర్ లాల్ శుక్రవారం సందర్శించారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాలు తీర్చే రేషన్ డీలర్లు, జర్నలిస్టులు, గ్యాస్, పెట్రోల్ బంక్ కార్మికులు, ఎరువుల దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్ తదితరులకు ప్రధాన వాహకులుగా భావించి వాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ […]

Read More
లాక్ డౌన్ అమలును పరిశీలించిన డీజీపీ

లాక్ డౌన్ ను పరిశీలించిన డీజీపీ

సారథి ప్రతినిధి, రంగారెడ్డి: డీజీపీ ఎం.మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్, అదనపు సీపీ సుధీర్ బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీతిసింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, అబ్దుల్లాపూర్ మెట్ సీఐ స్వామి రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం, కొత్తగూడెం చౌరస్తా 65వ జాతీయ రహదారిపై లాక్ డౌన్ సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్ పోస్టును పరిశీలించారు. పోలీసు అధికారులకు భద్రతాపరమైన సూచనలు చేశారు. చెక్ పోస్ట్ వద్ద సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. అందుకు […]

Read More
కరోనాపై భయం వద్దు.. జాగ్రత్తలు మేలు

కరోనాపై భయం వద్దు.. జాగ్రత్తలు మేలు

సారథి, వేములవాడ: సిరిసిల్ల రాజన్నజిల్లాతో పాటు వేములవాడ నియోజకవర్గంలో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు శుక్రవారం పర్యటించారు. తదనంతరం వేములవాడ తిప్పాపూర్ లోని వంద పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందన్నారు. కొవిడ్ తో పాటు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ లాంటి వ్యాధులను నిర్మూలించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరూ భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. కరోనాకు వ్యాక్సినేషన్ పూర్తయితేనే నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ […]

Read More
సిద్దిపేట జిల్లాలో సూపర్‌ స్ప్రెడర్లకు వాక్సిన్

సిద్దిపేట జిల్లాలో సూపర్‌ స్ప్రెడర్లకు వాక్సిన్

సారథి సిద్దిపేట: చౌకధరల దుకాణాల డీలర్లు, వర్కర్లు, ఎల్ పీజీ, పెట్రోల్ బంక్ డీలర్లు, వర్కర్లు, ఎరువులు, పంట క్రిమి సంహారక మందుల డీలర్లు, విత్తనాల డీలర్లు, జర్నలిస్టులు కొవిడ్ బారినపడకుండా, ఇతరులకు వ్యాప్తిచేసేందుకూ ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రభుత్వం గుర్తించిందని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లాలో వీరికి ఈ నెల 28, 29, 30 తేదీల్లో వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో సమీక్షించారు. […]

Read More
ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ

ఆయుష్మాన్ భారత్ లోకి తెలంగాణ

సారథి ప్రతినిధి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న ఆయుష్మాన్ భారత్ (ప్రధానమంత్రి జన ఆరోగ్యయోజన) పథకంలో చేరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించిన నేపథ్యంలో.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ, నేషనల్ హెల్త్ అథారిటీతో ఎంవోయూ కుదుర్చుకున్నది. తదనుగుణంగా ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఖారారుచేసింది. దీని ప్రకారం నియమ నిబంధనలను అనుసరిస్తూ రాష్ట్రంలో ప్రభుత్వ  వైద్యసేవలు అందించాలని వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ […]

Read More
30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

సారథి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా దృష్ట్యా అమల్లో ఉన్న లాక్ డౌన్ ను ఈనెల 30వ తేదీ దాకా పొడిగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. మంత్రులతో మంగళవారం ఫోన్లో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి అభిప్రాయం మేరకు లాక్ డౌన్ ను మే 30 వరకు పొడిగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన జీవోను విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. కరోనా నియంత్రణ కార్యక్రమాల్లో […]

Read More