సామాజికసారథి, నాగర్కర్నూల్ బ్యూరో: నాగం జనార్దన్ రెడ్డిని మంత్రిగా చేద్దాం అంటూ.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం విశ్వబ్రాహ్మణుల సమావేశాని హాజరైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..నాగంను పొగడ్తల్లో ముంచెత్తారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ నాగంతో పాటుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి […]
బిజినపల్లిలో ఏడాదికి రెండుసార్లు ముఠా సభ్యుల నిర్వహo సామాజిక సారధి , బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లో ఐదుగురు వ్యక్తులు ముఠా సభ్యులు గా ఏర్పాడి ఏడాదికి రెండుసార్లు విహార యాత్రల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు మండల వ్యాప్తంగా చర్చనీయంగా మారింది . గత 10 రోజుల నుండి మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా కాంట్రాక్టర్లు పనులు చేస్తున్న సంఘటన స్థలానికి వెళ్లి విహారయాత్ర పేరు చెప్పి డబ్బులు […]