సామాజిక సారథి , నాగర్ కర్నూల్: తెలంగాణ క్లస్టర్ స్థాయి క్రీడల సమ్మేళనం ఈ నెల 27,28 తేదీలలో వట్టెం జవహర్ నవోదయ విద్యాలయంలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పి.భాస్కర్ కుమార్ తెలిపారు. ఖోఖో,బ్యాడ్మింటన్, చెస్,యోగ,కబడ్డీ,టేబుల్ టెన్నిస్ తదితర క్రీడలలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నవోదయ విద్యాలయాల క్రీడాకారులు పాల్గొంటారని అన్నారు. రెండు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమంలో వివిధ క్యాటగిరిలలో ఉత్తమ ప్రతిభావంతులైన క్రీడాకారులను రీజనల్ స్థాయికి ఎంపిక చేసి పంపుతామని ఆయన చెప్పారు.దాదాపు 400 మంది […]
సామాజికసారథి, నాగర్ కర్నూల్ బ్యూరో: నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లికి చెందిన బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత కె.వెంకట్రామిరెడ్డి(82) శనివారం అర్ధరాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దివంగత వెంకట్రామిరెడ్డికి భార్య భాగ్యమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. సతీమణి గతంలో జెడ్పీటీసీగా పనిచేశారు. కుమారులు వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డారు. కాగా, కె.వెంకట్రామిరెడ్డి ఈ ప్రాంత […]
సామాజిక సారధి , నాగర్ కర్నూల్ బ్యూరో : ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అనుచరుడు నాగ నూలు. కృష్ణారెడ్డి పై నాగర్ కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు . గురువారం తెల్లవారుజామున ఆరు గంటలకు కృష్ణారెడ్డి ఇంటి దగ్గరికి వెళ్లిన పోలీసులు మీపై కేసు ఉన్నదని పోలీస్ స్టేషన్ కు రావాలని తీసుకు వచ్చినట్లు తెలిసింది . నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పై కృష్ణారెడ్డి అసభ్యంగా కించపరిచే విధంగా మాట్లాడినట్లు ఫిర్యాదు మేరకే […]
సామాజికసారథి, నాగర్కర్నూల్ బ్యూరో: నాగం జనార్దన్ రెడ్డిని మంత్రిగా చేద్దాం అంటూ.. ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో మంగళవారం విశ్వబ్రాహ్మణుల సమావేశాని హాజరైన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి..నాగంను పొగడ్తల్లో ముంచెత్తారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గ కాంగ్రెస్ టిక్కెట్ నాగంతో పాటుగా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి […]
బిజినపల్లిలో ఏడాదికి రెండుసార్లు ముఠా సభ్యుల నిర్వహo సామాజిక సారధి , బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లో ఐదుగురు వ్యక్తులు ముఠా సభ్యులు గా ఏర్పాడి ఏడాదికి రెండుసార్లు విహార యాత్రల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న సంఘటనలు మండల వ్యాప్తంగా చర్చనీయంగా మారింది . గత 10 రోజుల నుండి మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులలో భాగంగా కాంట్రాక్టర్లు పనులు చేస్తున్న సంఘటన స్థలానికి వెళ్లి విహారయాత్ర పేరు చెప్పి డబ్బులు […]
-ఆత్మీయ సమ్మేళనం లో భారీగా కాంగ్రెస్ నేతలుసామాజిక సారధి , నాగర్ కర్నూల్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇటీవల కాలంలోనే రాష్ట్ర నేతలతో కలిసి ఢిల్లీ ముఖ్య నేతలతో కలిసి డాక్టర్ రాజేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఈనెల 20వ తేదీన చేరటంపై నాగర్ కర్నూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జోష్ పెరిగింది . ఈనెల 20వ తేదీన కొల్లాపూర్ లో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభకు కార్యకర్తలను తరలించేందుకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి , […]
సామాజిక సారథి , నాగర్ కర్నూల్: అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ నాగర్ కర్నూల్ లెర్నర్ సపోర్ట్ సెంటర్(స్టడి సెంటర్) నందు 2023-24 విద్యా సంవత్సరంకి గాను డిగ్రీ అడ్మిషన్ పొందుటకు జూలై 31 చివరితేది అని ప్రభుత్వ డిగ్రీ కళాశాల అంబేద్కర్ ఓపెన్ డిగ్రీ సమన్వయకర్త వర్కాల శ్రీనివాస్ తెలిపారు, కావున విద్యార్థులు ఇంటర్ లేదా ఓపెన్ ఇంటర్ లేదా ఏదైనా రెండు సంవత్సరాలు డిప్లమా కోర్సు పూర్తి చేసిన వారు లేదా ఐటిఐ ,పాలిటెక్నిక్ కోర్సు […]
సామాజిక సారథి , బిజినేపల్లి: బి ఆర్ ఎస్ ప్రభుత్వంకు రోజులు దగ్గర పడ్డాయి అన్ని డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు . బిజినేపల్లి లో గ్రామ పంచాయతీ సమ్మెకు మద్దతుగా బుధవారం మండల కేంద్రంలో జరుగుతున్నటువంటి తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ సమ్మె కార్యక్రమంలో భాగంగా సమ్మెకు మద్దతుగా నిలిచారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ కరోనా సమయంలో గ్రామ పంచాయతీ కార్మికుల సేవలు మరువలేనివి అని అన్నారు. ప్రతి రోజు […]