Breaking News

Day: June 7, 2021

గల్లీగల్లీలో బైక్ పెట్రోలింగ్

గల్లీగల్లీలో బైక్ పెట్రోలింగ్

సారథి ప్రతినిధి, రామగుండం: కరోనా విజృంభిస్తున్న వేళ గోదావరిఖనిలోని గల్లీగల్లీల్లో పోలీసులు సోమవారం సాయంత్రం పెట్రోలింగ్ నిర్వహించారు. గాంధీచౌరస్తా నుంచి సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పర్యవేక్షించారు. పనీపాట లేకుండా తిరుగుతున్న 20 మంది వాహనాలను సీజ్ చేసి, వారిని ఐసొలేషన్ వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వారికి కౌన్సిలింగ్ చేసి కరోనా వ్యాప్తిపై అవగాహన కల్పించారు. పెట్రోలింగ్ లో వన్ టౌన్ 2వ సీఐ రాజ్ కుమార్ గౌడ్, ఎస్సైలు ఉమాసాగర్, […]

Read More
నేనున్నాను.. దిగులు వద్దు

నేనున్నాను.. దిగులు వద్దు

ఎమ్మెల్యే అబ్రహం భరోసా కల్లుతాగి మృతిచెందిన కుటుంబాలకు పరామర్శ సారథి, మానవపాడు: కల్తీ కల్లు తాగి చనిపోయిన మృతుల కుటుంబాలను ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం ఆదివారం మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చేరుకుని పరామర్శించారు. నాయక వెంకటరాముడు కుటుంబానికి రైతుబీమా పథకం ద్వారా రూ.ఐదు లక్షలు ప్రభుత్వం నుంచి త్వరగా వచ్చే విధంగా చేయాలని వ్యవసాయ అధికారులతో మాట్లాడి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. వెంకన్నకు టీఆర్ఎస్ పార్టీ సాధారణ సభ్యత్వం ఉందని, పార్టీ నుంచి సహకారం […]

Read More
రక్తదానం గొప్పకార్యం

రక్తదానం గొప్పకార్యం

పారిశ్రామికవేత్త కిషోర్ కుమార్ సారథి, మానవపాడు: ప్రముఖ పారిశ్రామిక వేత్త జల్లాపురం కిషోర్ కుమార్ జన్మదిన సందర్భంగా యువసైన్యం ఆర్గనైజర్స్ ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో యువకులు వచ్చి రక్తదానం చేశారు. కిషోర్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై యువకులతో మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడంతో నిరుపేద కుటుంబాలకు బ్లడ్ ఉచితంగా లభిస్తుందన్నారు. జిల్లాలో రక్తదాన శిబిరాలకు తన సహకారం ఉంటుందన్నారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు […]

Read More