Breaking News

Day: May 26, 2021

వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గుండిగోపాల్ రావుపేట ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రంలోని వ్యాక్సినేషన్ సెంటర్ ను కలెక్టర్ శశాంక బుధవారం సందర్శించి వ్యాక్సినేషన్ తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరూ వాక్సిన్ వేసుకునేలా మోటివేషన్ చేయాలని సూచించారు. కరోనా పరిస్థితుల్లో ప్రైవేట్ వాహనాలు రావడం లేదని, అంబులెన్స్ సౌకర్యం కల్పించాలని సర్పంచ్, ఉపసర్పంచ్, వైస్ ఎంపీపీ కలెక్టర్ శశాంకను కోరారు. ఆయన వెంట ఎంపీడీవో మల్హోత్రా, తహసీల్దార్ కోమల్ రెడ్డి, ఎంపీవో సతీష్ రావు, రామడుగు […]

Read More
చింతగింజపై సోనుసూద్ చిత్రం

చింతగింజపై సోనుసూద్ చిత్రం

సారథి, పెద్దశంకరంపేట: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అనేక రకరకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న సినీనటుడు సోనుసూద్ పేదల పాలిటదేవుడిగా మారాడు. ఆయనపై ఉన్న అభిమానంతో పెద్దశంకరంపేటకు చెందిన శ్రీనివాస్ చారి చింతగింజలపై అతని బొమ్మ వేసి అభిమానం చాటుకున్నాడు. కొవిడ్ లాంటి క్లిష్టపరిస్థితుల్లో ప్రజలకు సొంత డబ్బుతో సేవలు అందించి దేవుడిలా నిలిచాడని కొనియాడారు. గతేడాది కరోనా మహమ్మారితో ఇబ్బందిపడుతున్న సమయంలో నేనుసైతం అంటూ ప్రజల ముందుకొచ్చి సోనుసూద్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. ఆపదలో […]

Read More