Breaking News

Day: April 1, 2021

బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యేకు వినతి

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని తాటివనానికి పోయేందుకు రోడ్డు మీద బ్రిడ్జి నిర్మించాలని గౌడకులస్తులు ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కు క్యాంపు ఆఫీసులో బుధవారం వినతిపత్రం ఇచ్చారు. స్థానిక ఎల్లమ్మ, సమ్మక్క సారలమ్మ దేవాలయాలు, రామడుగు తాటి వనంలో ఉండడంతో గౌడ కులస్తులు జీవనం సాగిస్తున్నారని తెలిపారు. రోడ్డుమధ్యలో వాగు ప్రవహిస్తూ వర్షాల సమయంలోనూ నారాయణ పూర్ రిజర్వాయర్ నీరు విడుదల చేసినప్పుడు వరద ఉధృతికి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందన్నారు. […]

Read More
ప్రసన్నాంజనేయ స్వామికి విశేషపూజలు

ప్రసన్నాంజనేయ స్వామికి విశేష పూజలు

సారథి, మహేశ్వరం: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం ఆర్కే పురం డివిజన్ పరిధిలోని ఆర్కే పురం కాలనీలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం ఆఖరి రోజు వైభవంగా జరిగాయి. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ జగిని రమేష్ గుప్త, కార్యనిర్వహణ […]

Read More
పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?

పంటలు ఎండుతున్నా పట్టించుకోరా?

సారథి, హుస్నాబాద్: రైతులు ఆరుగాలం కష్టపడి సాగుచేసిన వరి పంటలు నీరు లేక ఎండుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సిద్దిపేట సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట రైతులతో కలిసి సీపీఐ నాయకులు ఆందోళన చేపట్టారు. వానాకాలంలో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోగా అన్నదాతలు ఆనందంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో వరి పంటలు వేశారని చెప్పారు. పంటలన్నీ పొట్టదశలో ఉన్నాయని, భూగర్భజలాలు అడుగంటిపోవడంతో ఎండిపోతున్నాయని […]

Read More
అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఎన్నిక

అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఎన్నిక

సారథి, రామడుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్​ బీఆర్ ​అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని బుధవారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్​లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్ గా కాడే శంకర్, వైస్ చైర్మన్ గా జెట్టుపల్లి వీరయ్య, మాదం ఎల్లయ్య, మాదం రమేష్, గునుగొండ అశోక్, ప్రధాన కార్యదర్శిగా జెట్టుపల్లి మురళి, కోశాధికారి పల్నాటి చంద్రయ్య సభాధ్యక్షుడిగా జెట్టుపల్లి అనిల్, సభ్యులు పర్లపల్లి మహేష్ కర్నె శ్రీను, సలహాదారులుగా కల్గెటి లక్ష్మణ్, […]

Read More
అపోహలు వీడి టీకా వేయించుకోండి

అపోహలు వీడి టీకా వేయించుకోండి

సారథి, మానవపాడు: మానవపాడు సర్పంచ్​ల సంఘం అధ్యక్షుడు ఆత్మలింగారెడ్డి కరోనా టీకా వేసుకున్నారు. ఎలాంటి అపోహలకు భయపడకుండా ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆత్మ లింగారెడ్డి కోరారు. 45 ఏళ్లు పైబడిన వారందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్​ సవిత, హెల్త్ సూపర్ వైజర్ చంద్రన్న, ఫార్మసిస్ట్ తీరుమల్, స్టాఫ్ నర్స్ మహాలక్ష్మి, ఏఎన్​ఎం మున్ని, షాజహాన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ సోని, ఆశా వర్కర్లు ఉన్నారు.

Read More