Breaking News

Day: December 8, 2020

కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా నల్లచట్టాలు

కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా నల్లచట్టాలు

సారథి న్యూస్, మానవపాడు: నీరవ్ మోడీ, లలిత్ మోడీ, విజయ్ మాల్యా లాంటి వ్యక్తులకు దోచిపెట్టేందుకు నల్ల చట్టాలను తీసుకొస్తున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత్​బంద్​కార్యక్రమంలో భాగంగా మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ చౌరస్తా సమీపంలోని పుల్లూరు టోల్ ప్లాజా వద్ద బెంగళూరు– హైదరాబాద్ హైవేను అఖిలపక్ష నాయకులతో కలిసి దిగ్బంధించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్​రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ వర్గాలకు సంబంధించిన మొండిబకాయిలను రద్దుచేసిందన్నారు. నూతన వ్యవసాయ చట్టంలో […]

Read More
రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయండి

రైతు వ్యతిరేక చట్టాలను రద్దుచేయండి

మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సారథి న్యూస్, మానవపాడు: మూడు రైతు వ్యతిరేక చట్టాలను పార్లమెంట్​లో ఆమోదించి రైతులను రోడ్ల పైకి వచ్చేలా చేసిన బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే ఎస్​సంపత్​కుమార్​ అన్నారు. మంగళవారం రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్ కార్యక్రమాన్ని అలంపూర్ నియోజకవర్గంలో చేపట్టారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు రోడ్డుపైనే బైఠాయించి వంటావార్పుతో అక్కడే భోజనాలు చేశారు. ‘మోడీ.. కేడి, బీజేపీ హఠావో.. […]

Read More
భారత్ బంద్ సక్సెస్​

భారత్ బంద్ సక్సెస్​

సారథి న్యూస్, నెట్ వర్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా రైతుసంఘాల పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన భారత్ ​బంద్ ​విజయవంతంగా కొనసాగింది. జోగుళాంబ జిల్లా ఉండవల్లి మండలంలోని అలంపూర్ చౌరస్తా సమీపంలోని హైదరాబాద్​– బెంగళూర్ ​హైవే పుల్లూర్ టోల్ ప్లాజా వద్ద రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి రైతులతో కలిసి నిరసన చేపట్టారు. రాష్ట్ర కన్స్యూమర్ ఫోరం చైర్మన్ తిమ్మప్ప, జడ్పీ చైర్​పర్సన్ ​సరితా తిరుపతయ్య, […]

Read More
పేద వధువుకు ఆర్థిక సాయం

పేద వధువుకు ఆర్థిక సాయం

సారథి న్యూస్​, పెద్దశంకరంపేట: మేమున్నామని నిరూపించారు. పేద వధువుకు ఆర్థిక సాయం చేసి ఆదుకున్నారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి చెందిన సుశీలమ్మ మనవరాలు పెళ్లి ఖర్చుల కోసం సంగారెడ్డి జిల్లా బ్రాహ్మణ సమాజసేవా సంస్థ తరఫున వ్యవస్థాపక అధ్యక్షుడు సురేష్ జ్యోషి సహకారంతో బ్రాహ్మణ సమాజసేవా సంస్థ మండలాధ్యక్షుడు రామచంద్రాచారి రూ.21వేలు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళి పంతులు రూ.11వేల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గం అధ్యక్షుడు కిషన్​రావు దేశ్​పాండే, జిల్లా […]

Read More