Breaking News

Day: September 10, 2020

తెగిన బ్రిడ్జి.. నిలిచిన రవాణా

తెగిన బ్రిడ్జి.. నిలిచిన రవాణా

సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జిల్లాలోని కేటీదొడ్డి మండలం నందిన్నె వద్ద ఉన్న మట్టిరోడ్డు బుధవారం కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. దీంతో వాహనాల‌ రాకపోకలు నిలిచిపోయాయి. కొంతకాలంగా పాత వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. బ్రిడ్జి పక్కన ఉన్న మట్టి రోడ్డు పైనుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వాగులో భారీగా నీళ్లు వచ్చి చేరడంతో ఈ వాగు తెగిపోయింది.

Read More
జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు

‘జగన్ పాలనలో రాష్ట్రం అప్పులపాలు’

సారథి న్యూస్​, కర్నూలు: సీఎం వైఎస్ ​జగన్ మోహన్​రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని, ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం పరాకాష్టకు చేరిందని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రెడ్డి తులసిరెడ్డి మండిపడ్డారు.బుధవారం డోన్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆర్థికమంత్రిగా అనర్హుడని విమర్శించారు. శక్తికి మించి అప్పులు చేయడం వైఎస్సార్ ​సీపీ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. సీఎం జగన్ మోహన్​రెడ్డి 15నెలల పరిపాలన కాలంలోనే రూ.1.25లక్షల కోట్ల అప్పు అయిందన్నారు. […]

Read More