Breaking News

Month: July 2020

అది డిజిటల్‌ స్ట్రైక్‌

అది డిజిటల్‌ స్ట్రైక్‌

న్యూఢిల్లీ: చైనాకు చెందిన 59 యాప్స్‌ను బ్యాన్‌ చేయడం అంటే వాళ్లపై మనం డిజిటల్‌ స్ట్రైక్‌ చేయడమేనని కేంద్ర మంత్రి రవిశంకర్‌‌ ప్రసాద్‌ చెప్పారు. ఈ అంశంపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘మన దేశ ప్రజల డేటాను ప్రొటెక్ట్‌ చేసేందుకు బ్యాన్‌ విధించాం. ఇది డిజిటల్‌ స్ట్రైక్‌’ అని రవిశంకర్‌‌ ప్రసాద్‌ అన్నారు. శాంతికోసం ప్రధాని నరేంద్ర మోడీ ఈ నిర్ణయం తీసుకున్నారు కానీ దీనిపై తప్పుడు ప్రచారం చేస్తే తగిన సమాధానమిస్తామన్నారు. మనవైపు 20 […]

Read More
బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు..

బిగ్ బాస్ మళ్లీ వస్తున్నాడు..

తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షో మళ్లీ ప్రారంభం అయ్యేందుకు ముస్తాబవుతోంది. కంటెస్టెంట్లు ఎవరన్నది గాలింపు మొదలైంది. బుల్లి తెర.. వెండి తెర సెలబ్రిటీలను కొంతమందిని ఓకే చేశారు అని కూడా అంటున్నారు. వారిలో హీరో నందు, సింగర్ సునీత, యాంకర్ ఝాన్సీ, తాగుబోతు రవి, బిత్తరి సత్తి అంటున్నారు. అయితే అసలు హోస్ట్ ఎవరన్నది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. బిగ్ బాస్ మూడో సీజన్ కు అక్కినేని నాగార్జున హోస్ట్​గా వ్యవహరించారు. […]

Read More
ప్రియాంక బిగ్ డీల్..

ప్రియాంక బిగ్ డీల్

యంగ్ సింగర్ నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా భర్తతో కలిసి లాస్ ఏంజెల్స్​లోనే కాపురం పెట్టింది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఎంజాయ్ చేస్తోంది. అయితే పెళ్లయ్యాకా ప్రియాంక అసలు ఇండియన్ సినిమాల్లో కనిపించడం మానేసి హాలీవుడ్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఇంగ్లీష్ సీరియల్స్.. వెబ్ సిరీస్ లు పైనే తన దృష్టి మొత్తం పెట్టింది. పూర్తిగా ఫారెన్ అమ్మాయిలా మారిపోయి కట్టు బొట్టు వాలకం అన్నీ పాశ్చాత్య సంస్కృతినే ఫాలో […]

Read More

ఆ స్ఫూర్తితోనే విలేకరి అయ్యా

గిరిజనుల స్థితిగతులపై రాసిన కథనాలు సీఎంనే కదిలించాయ్​ జర్నటిస్టులకు వృత్తిపట్ల శ్రద్ధ, పరిస్థితులపై క్షుణ్ణత ఉండాలి మాతృభాష మన మన అస్తిత్వం.. మనమే బతికించుకోవాలి సీనియర్​ పాత్రికేయులు పట్నాయకుని వెంకటేశ్వరరావు సారథి ‘జర్నలిస్టు’తో ముఖాముఖి ‘అది 2001.. పదిరోజుల పాటు జోరువానలు.. భువనేశ్వర్‌లో భీకర పరిస్థితి, తాటిచెట్టు ఎత్తంత ప్రవహించే వరద.. ఒక్కసారి మా ప్రాణాలు పోయినంత పనైంది. అయినా కూడా సైన్యానికి చెందిన బోట్లలో వెళ్లి కథనాలు రూపొందించాం.’ అని సీనియర్​ జర్నలిస్ట్, కవి, రచయిత, […]

Read More
ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదం ఎక్కడ?

ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదం ఎక్కడ?

సారథి న్యూస్​, హైదరాబాద్​: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత(డిసెంబర్​ 2018)లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు ఎత్తుకున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ నినాదం.. ఇప్పుడు ఎక్కడా వినిపించడం లేదు. నిధులు, అధికారాల విషయంలో అప్పట్లో కేంద్రంపై విమర్శలు గుప్పించిన సీఎం.. ఆ తర్వాత నుంచి మిన్న కుండిపోతున్నారు. అడపాదడపా ప్రధాని మోడీ సర్కారు తీరుపై దండెత్తినట్టు వ్యవహరిస్తున్నా.. అవన్నీ ప్రెస్‌మీట్లు, మాటలకే పరిమితమవుతున్నాయే తప్ప ఆచరణలో కనిపించడం లేదని రాజకీయ విమర్శకులు అంటున్నారు. కరోనా విజృంభణ, ఫలితంగా లాక్‌డౌన్‌, […]

Read More
చిరు సినిమాలో జగపతిబాబు

చిరు సినిమాలో జగపతిబాబు

జగపతి బాబు సెకండ్ ఇన్నింగ్స్ సూపర్ సక్సెస్ అయింది. ఒకప్పుడు ఫ్యామిలీ చిత్రాల హీరో అయిన జగపతిబాబు ఇప్పుడు విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా పాత్రలు పోషిస్తున్నాడు. సౌత్ చిత్రాలన్నింటిలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం జగపతి బాబు మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించనున్నారనే వార్తొకటి వచ్చింది. ‘సాహో’ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ‘లూసిఫర్’ చిత్రం తెలుగు రీమేక్​గా తెరకెక్కనుంది. సుజీత్ కొద్దిరోజులుగా ఈ స్క్రప్టు […]

Read More
ఫోన్లు, ట్యాబ్‌లూ మా వద్దే కొనాలి

ఫోన్లు, ట్యాబ్‌లూ మా వద్దే కొనాలి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఫోన్‌లు, ట్యాబ్‌లూ మా వద్దే కొనాలి. బయట కొంటే మేం వాటిని అనుమతించం. తప్పనిసరిగా మా దగ్గరే తీసుకోండి. ఈ బెదిరింపులే ఇప్పుడు తల్లిదండ్రులను భయపెడుతున్నాయి. కరోనా కాటుకు విద్యారంగం విలవిల్లాడుతోంది. క్లాసులు జరిగే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అంతా ఆన్‌లైన్‌లోనే. దీంతో విద్యార్థుల కోసం ఆండ్రాయిడ్‌ ఫోన్లు, ట్యాబ్‌లు కొనాల్సిన పరిస్థితి వచ్చింది. దీనినే కొన్ని ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. గతంలో పాఠ్యపుస్తకాలు, నోట్​బుక్స్​, డ్రెస్‌లు, బ్యాగులూ […]

Read More
ఏపీలో 845 పాజిటివ్​ కేసులు

ఏపీలో 845 పాజిటివ్​ కేసులు

సారథి న్యూస్, కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గడంతో లేదు. గురువారం 14,285 శాంపిళ్లను పరీక్షించగా, 845 మందికి పాజిటివ్‌గా తేలింది. రాష్ట్రంలో 812 కేసులు కాగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 29 మందికి కోవిడ్​ 19 నిర్ధారణ అయింది. తాజాగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. 281 మంది వివిధ హాస్పిటళ్ల నుంచి డిశ్చార్జ్​ అయ్యారు. రాష్ట్రంలో మొత్తంగా 9,32,713 పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,586 మంది వైరస్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో […]

Read More