Breaking News

Day: July 3, 2020

సోషల్​ డిస్టెన్స్, మాస్క్​లతో లాభమెంత?

సోషల్​ డిస్టెన్స్, మాస్క్​లతో లాభమెంత?

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచీ ప్రతిఒక్కరూ కచ్చితంగా మాస్క్‌ ధరించాలని, సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించాలని చెబుతూనే ఉన్నారు. దీంతో వైరస్ మనకు వ్యాప్తి చెందదని నిపుణులు హెచ్చరించారు. కాగా, అవి ఎందుకు అంత ఇంపార్టెంట్‌, ఎందుకు సోషల్‌ డిస్టెంసింగ్‌ పాటించాలనే దానిపై సైంటిస్టులు మ్యాథమ్యాటికల్‌ మోడల్‌ను రిలీజ్‌ చేశారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) బెంగళూరు రీసెర్చ్‌ చేసింది. జర్నల్‌ ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌లో ద్వారా దాన్ని రిలీజ్‌ చేశారు. రెస్పిరేటరీ డ్రాప్‌లేట్స్‌ […]

Read More
బాలుడ్ని చంపిన టెర్రరిస్టు హతం

బాలుడ్ని చంపిన టెర్రరిస్టు హతం

శ్రీనగర్‌‌: జమ్మూకాశ్మీర్‌‌లో టెరరిస్టులు ఏరివేత ముమ్మరంగా సాగుతోంది. గురువారం అర్ధరాత్రి మరో టెర్రరిస్టును మట్టుబెట్టారు. వారం రోజుల క్రితం అనంత్‌నాగ్‌లో ఒక సీఆర్‌‌పీఎఫ్‌ జవాను, ఆరేళ్ల బాలుడ్ని కాల్చిచంపిన టెర్రరిస్టును సెక్యూరిటీ సిబ్బంది మట్టుబెట్టారు. స్పెషల్‌ ఆపరేషన్స్‌ గ్రూప్‌, సీఆర్‌‌పీఎఫ్‌ జాయింట్‌ సెక్యూరిటీ ఆపరేషన్‌ లాంచ్‌ చేసి అతడ్ని పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. అనంత్‌నాగ్‌లో దాక్కున్న అతడిని కాల్చిచంపినట్లు జమ్మూకాశ్మీర్‌‌ జోన్‌ పోలీసులు ట్వీట్‌ చేశారు. చనిపోయిన వ్యక్తిని జాహిద్‌ దాస్‌గా గుర్తించామన్నారు. గతవారం రోడ్‌ ఓపెనింగ్‌ […]

Read More
ప్రధాని పర్యటన ధైర్యం నింపింది

ప్రధాని పర్యటన ధైర్యం నింపింది

న్యూఢిల్లీ: ఇండియా – చైనా బోర్డర్‌‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యటన సైనికుల్లో మరింత ధైర్యాన్ని నింపిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మోడీకి థ్యాంక్స్‌ చెప్పారు. ‘లద్దాఖ్‌ వెళ్లడం, సోల్జర్స్‌ను కలుసుకుని వాళ్లను ఎంకరేజ్‌ చేయడం సైనికుల్లో కచ్చితంగా ధైర్యాన్ని పెంచింది. ఆర్మీ చేతుల్లో బోర్డర్స్‌ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటాయి’అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ట్వీట్‌ చేశారు. గాల్వాన్‌ ఘటన జరిగిన తర్వాత మోడీ మొదటిసారి […]

Read More
జులై 31 వరకు ఇంటర్​నేషనల్‌ ఫ్లైట్స్‌ బంద్‌

జులై 31 వరకు ఇంటర్​నేషనల్‌ ఫ్లైట్స్‌ బంద్‌

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇంటర్​నేషనల్‌ ఫ్లైట్స్‌ను ఆపేసిన కేంద్ర ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఈ నెల 31 వరకు పొడిగించింది. ఇంటర్నేషనల్‌ సర్వీసెస్‌పై బ్యాన్‌ కొనసాగిస్తున్నట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సెలెక్టెడ్‌ రూట్స్‌లో మాత్రం పరిస్థితిని బట్టి కొన్ని సర్వీసులు నడుపుతామని కేంద్ర విమానయాన శాఖ చెప్పింది. జూన్‌ 26న ఇచ్చిన సర్క్యూలర్‌‌ను మాడిఫై చేస్తూ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 15 వరకు ఫ్లైట్లపై నిషేధం ఉంటుందని గతంలో ఉత్తర్వులు […]

Read More
చైనా నుంచి దిగుమతులు బంద్​

చైనా నుంచి దిగుమతులు బంద్​

న్యూఢిల్లీ: ఇండియా ఇప్పటి నుంచి చైనా పవర్‌‌ ఎక్విప్‌మెంట్‌ను ఇంపోర్ట్‌ చేసుకోదని కేంద్రమంత్రి ఆర్‌‌కే. సింగ్‌ అన్నారు. బోర్డర్‌‌లో చైనాతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆ ఎక్విప్‌మెంట్‌ను చైనా ‘టార్జన్‌ హార్స్‌’గా ఉపయోగించి పవర్‌‌గ్రిడ్‌ షట్‌డౌన్‌ చేసే అవకాశం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఇండిన్‌ కంపెనీలు ఇక నుంచి కచ్చితంగా ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకోవాలని కేంద్రపవర్‌‌ మినిస్ట్రీ ఆదేశాలు జారీ చేసింది. సైబర్‌‌ ఎటాక్స్‌ చేసే అవకాశం లేకుండా గవర్నమెంట్‌ చర్యలు […]

Read More

లద్దాఖ్‌లో మోడీ ఆకస్మిక పర్యటన

లద్దాఖ్‌: ప్రధాని నరేంద్ర మోడీ లద్దాఖ్‌లో శుక్రవారం ఆకస్మికంగా పర్యటించారు. గాల్వాన్‌ లోయలో భారత్‌- చైనా బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న అనంతరం ఇక్కడ పరిస్థితిని ప్రధాని సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ మీటింగ్‌లో ప్రధాని మోడీ సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. జవాన్లు తమ ధైర్య సాహసాలతో ప్రపంచానికి ఇండియా బలం గురించి సందేశం పంపారని మెచ్చుకున్నారు. శత్రువులకు మీ ఆవేశం, ఆగ్రహాన్ని రుచి చూపించారని కితాబునిచ్చారు. ‘మీరు పనిచేస్తున్న చోటు కంటే మీ తెగువ […]

Read More

తేజస్వి ‘కమిట్​మెంట్​’

‘ఐస్​క్రీం’ ఫేం తేజస్వీ ముదివాడ.. కమిట్​మెంట్ అనే ఓ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది. శుక్రవారం ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్​ ఓ హాట్​ పోస్టర్​ను విడుదల చేసింది. ఇప్పటికే పలు చిత్రాల్లో తేజస్విని క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గా నటించినప్పటికీ సరైన గుర్తింపు రాలేదు. బిగ్​బాస్​ సీజన్​2లో పాల్గొని కొంత పాపులర్​ అయ్యింది. తాజాగా ఇప్పడో రొమాంటిక్​ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రంలో ఆమె కొంత బోల్డ్​గానే నటించనున్నట్టు సమాచారం. సినీ పరిశ్రమలో ఉండే మోసాలు, వేధింపులే ప్రధానకథాంశంగా ఈ […]

Read More

తారక్​తో యంగ్​ హీరో ఫైట్​

ఆర్​ఆర్​ఆర్​ తర్వాత త్రివిక్రమ్​ శ్రీనివాస్​ దర్శకత్వంలో జూనియర్​ ఎన్టీఆర్​ నటించబోయే చిత్రంలో యంగ్​ హీరో మంచు మనోజ్​ విలన్​గా నటించనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్​ ఆర్ట్స్​, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లపై నందమూరి కల్యాణ్ రామ్, ఎస్ రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘అయినను పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నది. ఇప్పటికే త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ భారీ హిట్​ను అందుకున్నది. ఇప్పుడు రెండో సినిమా […]

Read More