Breaking News

Day: June 2, 2020

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఉద్యమం

సారథి న్యూస్, హుస్నాబాద్: జర్నలిస్టుల సాధనకు ఉద్యమిస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ)జిల్లా ప్రధాన కార్యదర్శి, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నన్నే అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదన్నారు. హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు, ఎల్లయ్య, శ్రీకాంత్, రాంరెడ్డి, మహేశ్, ప్రింట్ అండ్ […]

Read More

సీఎంకు తెలంగాణ యాపిల్​

సారథి న్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలోనే తొలిసారిగా ఆపిల్ పండ్లు పండించిన కొమురంభీం జిల్లా రైతు కెంద్రె బాలాజీ తొలికాతను మంగళవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎంకు మొక్కతో పాటు పండ్ల బుట్టను అందించి శుభాకాంక్షలు తెలిపారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు బాలాజీ రెండు ఎకరాల్లో హెచ్ఆర్ 99 రకం ఆపిల్ పంటను సాగుచేశాడు. సాగులో ఉద్యానవన […]

Read More

సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం

సారథి న్యూస్, మెదక్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్ డీసీసీ ఆఫీసులో డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి జెండా ఎగరవేసి, కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని 4 కోట్ల ప్రజల కోరిక మేరకు సోనియాగాంధీ ఇచ్చారని, ప్రజలు కలలుగన్న తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడ కూడా నెరవేరలేదని, అవినీతికి, అక్రమాలకు నిలయంగా రాష్ట్రం మారిందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన హామీలను అమలుచేయడంలో విఫలమైందన్నారు. […]

Read More

కాశ్మీర్​లో టెర్రరిస్ట్‌ హతం

శ్రీనగర్‌‌: పాకిస్తాన్‌ నుంచి అక్రమంగా దేశంలోకి చొరబడేందుకు యత్నించిన టెర్రరిస్టును సెక్యూరిటీ సిబ్బంది మంగళవారం మట్టుబెట్టారు. సౌత్‌ కాశ్మీర్‌‌లోని ట్రాల్‌ వద్ద లైన్‌ ఆఫ్‌ కంట్రోల్‌ (ఎల్‌వోసీ) నుంచి చొరబడేందుకు ప్రయత్నించిన టెర్రరిస్టును జాయింట్‌ ఆపరేషన్‌లో ఎన్‌కౌంటర్‌‌ చేశామని ఆర్మీ అధికారులు ప్రకటించారు. మరికొంత మంది టెర్రరిస్టులు చొరబడేందుకు యత్నిస్తున్నారనే సమాచారంతో ఆపరేషన్‌ ఇంకా కొనసాగిస్తున్నామని చెప్పారు. శనివారం నుంచి ఇప్పటివరకు మూడు ఎన్‌కౌంటర్లు జరిగాయని అన్నారు. గతేడాది పుల్వామాలో జరిగిన ఎటాక్‌ తరహా ప్లాన్‌ను మన […]

Read More

ఘనంగా అవతరణ దినోత్సవం

సారథి న్యూస్​, ఖమ్మం: ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్ పరేడ్ మైదానంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. జెండాను ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ పోలీసుశాఖ,జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్ డౌన్ అంక్షల అమలులో ప్రతిఒక్కరూ అహర్నిశలు కష్టపడి పనిచేశారని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్​లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. పోలీస్ కమిషనర్ ఆఫీసులోఅడిషనల్ డీసీపీ ఇంజరాపు పూజ […]

Read More

అసోంలో విరిగిపడ్డ కొండచరియలు

20 మంది మృతి.. రెండు రోజులుగా భారీ వర్షాలు గౌహతి: అస్సాంలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. సౌత్‌ అస్సాం బరాక్‌ వ్యాలీ రీజన్‌లోని మూడు జిల్లాల్లో కొండచరియలు పడి 20 మంది చనిపోయారు. చాలా మందికి గాయాలయ్యాయని అధికారులు చెప్పారు. కాచర్‌‌ జిల్లాలో ఏడుగురు, హైలాకండీలో ఏడుగురు, కరీమ్‌గంజ్‌ జిల్లాలో ఆరుగురు చనిపోయారు. రెండురోజులుగా భారీవర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. భారీవర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీటితో నిండిపోవడంతో […]

Read More

కంట్రోల్‌ చేయకపోతే ఆర్మీని దింపుతా

హెచ్చరికలు జారీ చేసిన ట్రంప్‌ వాషింగ్టన్‌: ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ చనిపోయిన ఘటనపై అగ్రరాజ్యం అమెరికా అట్టుడుకుటోంది. పోలీసు దౌర్జన్యానికి వ్యతిరేకంగా ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అమెరికాలోని దాదాపు 25 నగరాల్లో కర్ఫ్యూ విధించినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. వారి నిరసనలు వైట్‌ హౌస్‌ వరకు తాకాయి. ఈ నేపథ్యంలో అమెరికా ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం సాయంత్రం వైట్‌హౌస్‌లోని రోజ్‌ గార్డెన్‌లో మీడియాతో మాట్లాడారు. అల్లర్లు అదుపుచేయపోతే ఆర్మీని రంగంలోకి దించుతామని హెచ్చరించారు. నేషనల్‌ […]

Read More

ఇక తెలంగాణ సస్యశ్యామలం

సారథి న్యూస్​, భద్రాద్రి కొత్తగూడెం: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ ప్రాణాలను సైతం అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకోవలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాల్వంచలో మంగళవారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య​అతిథిగా పాల్గొన్న ఆయన అమరవీరులకు నివాళులర్పించారు. సీఎం కేసీఆర్​ నాయకత్వంలో తెలంగాణ సస్యశ్యామలం అవుతుందన్నారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​ జిల్లా నాయకులు వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్​ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల […]

Read More