సారథి న్యూస్, రామడుగు: కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కవ్వం పల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. కాంగ్రెస్పార్టీ కిసాన్సెల్ ఉపాధ్యక్షుడిగా సయిండ్ల నర్సింగం, అధికార ప్రతినిధిగా కాడే శంకర్ను నియమిస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు వారికి శనివారం నియామకపత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో నర్సింగం, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
- October 3, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CONGRESS
- HYDERABAD
- KARIMNAGAR
- TELANGANA
- కాంగ్రెస్
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on కాంగ్రెస్ను బలోపేతం చేద్దాం