Breaking News

సోషల్ డిస్టెన్స్

ఇళ్లలోనే ఉండండి.. బయటికి రావొద్దు

ఇళ్లలోనే ఉండండి.. బయటికి రావొద్దు

సారథి న్యూస్, నర్సాపూర్: ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వ్యాధిని నివారించాలంటే ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీ మంత్రి సునీతారెడ్డి పేర్కొన్నారు. ప్రతిఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించాలని, రోజువారి కూలి చేసుకుని వారి పరిస్థితి దయనీయస్థితిలో మారిందన్నారు. ప్రతిఒక్కరూ ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ఎదుర్కోవాలని ప్రజలకు సూచించారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే మాస్కులు ధరించి దూరం పాటించాలన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ […]

Read More