సారథి న్యూస్, మెదక్: సిద్దిపేట ఒడిలో గోదారమ్మ జలసవ్వడి చేసింది. చంద్లాపూర్ వద్ద రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్రావు మోటార్ ను ఆన్ చేసి రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను విడుదల చేశారు. తొలుత చంద్లాపూర్లోని రంగనాయకస్వామి ఆలయంలో మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సొరంగంలోని పంప్హౌస్ వద్ద పంప్ను ప్రారంభించారు. నీటిని ఎత్తిపోసే వ్యవస్థ వద్ద మంత్రులు, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి, సతీష్, యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, వెంకటేశ్వర్లు, కలెక్టర్ […]
– మంత్రి హరీశ్ రావుతో ఓ రైతు సారథి న్యూస్, సిద్దిపేట: కరోనా నేపథ్యంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రైతు మార్కెట్లలో సామాజిక దూరం పాటించాలని కూరగాయలు విక్రయిస్తున్న రైతులు, కొనుగోలుదారులకు మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ హైస్కూలులో ఏర్పాటుచేసిన తాత్కాలిక రైతు బజార్ ను మంగళవారం ఉదయం మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. రైతులు, కూరగాయల విక్రయదారులతో మాట్లాడారు. ‘తాత్కాలిక మార్కెట్లలో అనుకున్న విధంగా మీకు వెసులుబాటు ఉందా..?’ అని […]