Breaking News

వెంచర్లు

జోరుగా ‘రియల్​’ దందా

సారథి న్యూస్​, జోగుళాంబ గద్వాల : రియల్​ఎస్టేట్​ వ్యాపారులు మారుమూల పల్లెలకు విస్తరించారు. రోడ్ల పక్కన ఉన్న స్థలాలను రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి అక్కడ అక్రమంగా లే అవుట్లు ఏర్పాటు చేస్తూ ప్లాట్లను విక్రయిస్తున్నారు. పచ్చని పంటపొలాలను నాశనం చేస్తున్నారు. అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం బిజ్వారం గ్రామ శివారులో వెలసిన అక్రమ లేఅవుట్లు ప్లాట్లపై పంచాయతీరాజ్‌శాఖ దృష్టి సారించింది. అక్రమ లేఅవుట్‌ స్థలాలను గుర్తించి క్రమబద్ధీకరించుకునేలా […]

Read More