Breaking News

విదేశీ వర్సిటీలు

విదేశీవర్సిటీలకు అనుమతి

ఢిల్లీ: ప్రతిష్ఠాత్మక విదేశీ విశ్వవిద్యాలయాలు ఇక నుంచి భారత్​లో తమ క్యాంపస్​లను ప్రారంభించనున్నాయి. ఈ మేరకు కేంద్ర క్యాబినేట్​ ఆమోదం తెలిపింది. కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం ఇకనుంచి విదేశీ విశ్వవిద్యాలయాలు మన దేశంలోని పలు నగరాల్లో తమ క్యాంపస్​లను ఏర్పాటు చేయనున్నాయి. అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలను భారత్​లో నెలకొల్పేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కాగా ఆయా విద్యాసంస్థలు ఇబ్బడి ముబ్బడిగా ఫీజులను వసూలు చేయకుండా ఎన్​ఈపీ(నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీ) కంట్రోల్​ చేయనున్నది. […]

Read More