Breaking News

లాక్డౌన్ ఎత్తివేత

విమాన టికెట్ల బుకింగ్ షురూ

మే 3వ తేదీ తర్వాత లాక్ డౌన్ ను మరోమారు పొడిగించక పోవచ్చన్న సంకేతాలు అందడంతో శనివారం నుంచి విమాన ప్రయాణాలకు టికెట్ల బుకింగ్ మొదలయ్యాయి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితులు చక్కబడితే 4వ తేదీ నుంచి దేశీయ ఎయిర్ పోర్టుల నుంచి విమానాలు బయలుదేరుతాయని దాదాపు అన్ని పౌర విమానయాన సంస్థలూ ప్రకటించాయి. ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియా మాత్రం, తాము ఎంపికచేసిన రూట్లలోనే పరిమితంగా సర్వీసులు నిర్వహిస్తామని పేర్కొంది. విదేశీ సర్వీసులు కూడా నడుపుతామని, […]

Read More