Breaking News

మంత్రి సబితారెడ్డి

ఇల్లు కట్టుకంటే రూ.5లక్షల సాయం

ఇల్లు కట్టుకంటే రూ.5లక్షల సాయం

సారథి న్యూస్​, మహేశ్వరం: అర్హత కలిగి స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం రూ.5 లక్షలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని రూ.1.30 కోట్ల వ్యయంతో నాగారం, మన్సాన్‌పల్లి, మన్సాన్‌పల్లి చౌరస్తా, పెండ్యాల, దుబ్బచర్ల, దిల్‌వార్‌గూడ గ్రామాల్లో రైతు వేదికలు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణాలు, సీసీ రోడ్డు నిర్మాణ పనులను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్​ తీగల అనితారెడ్డితో కలిసి ప్రారంభించారు. […]

Read More