Breaking News

బాలవికాస

గ్రామీణులకు శుద్ధమైన నీళ్లు

సారథి న్యూస్, రామయంపేట: గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే లక్ష్యంతో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్లను ఏర్పాటుచేసినట్లు ప్రోగ్రాం ఆఫీసర్ ప్రతాప్ రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మెదక్​జిల్లా నిజాంపేట మండలంలోని చల్మేడ గ్రామంలో బాలవికాస, ప్రాంక్లిన్ టెంపుల్ టెన్ సంస్థల సహకారంతో ఏర్పాటుచేసిన వాటర్​ప్లాంట్​ను ప్రారంభించారు. సర్పంచ్ నరసింహరెడ్డి, ఉపసర్పంచ్ రమేశ్, ఎంపీటీసీ బాల్ రెడ్డి పాల్గొన్నారు.

Read More