Breaking News

ఆన్ లాక్ 4.0

మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు

మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు

సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్​ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున వ్యాపారాల నిర్వహణకు ప్రస్తుతం ఉన్న ఆంక్షలు యథాతథంగా అమలవుతాయని కమిషనర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే దుకాణాల్లో వ్యాపారాల నిర్వహణ సాగుతోందని, ఈ సమయం ఇలాగే ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆన్ లాక్ 4.0 మార్గదర్శకాలు కేవలం నాన్ కంటైన్​మెంట్ ​జోన్లకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టంచేశారు. మెడికల్, అత్యవసర వైద్య సంబంధిత […]

Read More