Breaking News

అమరావతి

ఏపీలోనూ 10వేల కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పాజిటివ్​ కేసుల సంఖ్య 10వేలు దాటింది. 24 గంటల్లో 19,085 టెస్టులు చేయగా, 553 మందికి పాజిటివ్‌ వచ్చిందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రానికి చెందిన వారిలో 477 మందికి పాజిటివ్‌ రాగా.. విదేశాల నుంచి వచ్చిన వారికి ఏడుగురికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 69 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రానికి చెందిన వారి కేసుల సంఖ్య 8783 కాగా.. విదేశాలకు చెందిన వారి సంఖ్య 371, […]

Read More

జులై 10 నుంచి టెన్త్ పరీక్షలు

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. పరీక్షలు నాటికి కరోనా కేసులు వస్తే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. ప్రతి గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం 4,154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు, థర్మల్‌ స్క్రీనింగ్, మాస్కులను అందుబాటులో ఉంచుతాం తెలిపారు. […]

Read More
ఏపీలో 1097 పాజిటివ్​

ఏపీలో 1097 పాజిటివ్​

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో  కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఆదివారం ఉదయం నాటికి పాజిటివ్ కేసులు 1097కు చేరాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ  వివరాలను వెల్లడించారు. బాధితులకు యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలుు చేయడంతో పాజిటివ్ కేసులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి ప్రతిరోజు కేసులు పెరుగుతున్నాయి. దీంతో పరిస్థితులపై ఆందోళన కలుగుతోంది. లాక్ డౌన్  మరింత కట్టుదిట్టంగా అమలు చేయకపోతే పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని అధికార యంత్రాంగం భావిస్తోంది.  ఎప్పటికైనా […]

Read More
కోరలు చాచిన కరోనా

కోరలు చాచిన కరోనా

సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం తాజాగా ఏపీ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటన్ ను రిలీజ్ చేసింది. కొత్త‌గా 62 క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదైనట్లు ప్రకటించింది. ఇలా రాష్ట్రంలో 955కు పాజిటివ్ కేసులు చేరాయి. కర్నూలు జిల్లాలో 27, గుంటూరు 11, అనంతపురం నాలుగు, తూర్పు గోదావరి ఆరు, కృష్ణా 14, ప్రకాశం మూడు, నెల్లూరు జిల్లాలో ఒకటి కేసు చొప్పున కొత్త‌గా పాజిటివ్ […]

Read More
ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు

నిమ్మగడ్డ వ్యాజ్యంపై 28న విచారణ

సారథి న్యూస్​, అమరావతి: ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) మాజీ కమిషనర్‌ పదవీ కాలాన్ని అయిదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఆర్డినెన్స్‌ను సవాల్‌ చేసిన వ్యాజ్యంపై ఈ నెల 28న తుది విచారణ జరుపుతామని హైకోర్టు ప్రకటించింది. కమిషనర్‌ పదవి నుంచి తనను కావాలని తప్పించారని నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్డినెన్స్‌ అందుకు అనుగుణంగా జారీ అయిన జీవోలను రద్దు చేయాలని కోరుతూ బీజేపీ, టీడీపీ నేతలు కామినేని శ్రీనివాస్, […]

Read More