Breaking News

అనంతపల్లి

అంబేద్కర్​ అడుగుజాడల్లో నడుద్దాం

సారథి న్యూస్​, బోయినిపల్లి: బడుగుల ఆశాజ్యోతి డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ అడుగుజాడల్లో ప్రతిఒక్కరూ నడవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్ పిలుపునిచ్చారు. బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లాలోని బోయినపల్లి మండలం అనంతపల్లి గ్రామంలో భారతరత్న డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్​ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. బడుగు బలహీనవర్గాలకు ఎన్నో హక్కులు కల్పించాలని గుర్తుచేశారు. ఆ మహనీయుడి ఆశయసాధనకు మనమంత పునరంకితం అవుదామని పిలుపునిచ్చారు. ఆయన వెంట ఎమ్మెల్యే రవిశంకర్​ ఉన్నారు.

Read More