Breaking News

zptc panja vijay

ఆర్థిక సహాయం అందజేత

ఆర్థిక సహాయం అందజేత

సారథి, రామయంపేట: మెదక్​ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామంలో ఇల్లంతల శ్రీను అనారోగ్యంతో ఇటీవల చనిపోయాడు. వారి కుటుంబానికి నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయకుమార్ ప్రగాఢ సానుభూతి తెలిపి తనవంతు సహాయంగా రూ.ఐదువేల నగదు, 50 కిలోల బియ్యం, ఐదు లీటర్ల వంటనూనె అందించారు. అలాగే ప్రభుత్వం నుంచి లబ్దిపొందే ప్రతి సహాయానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ క్రిష్ణవేణి మధుసూదన్​ రెడ్డి, మోహన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కొండల్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, […]

Read More
ఇంటి నిర్మాణానికి చేయూత

ఇంటి నిర్మాణానికి చేయూత

సారథి, రామయంపేట: గృహ నిర్మాణం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుని మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు నిజాంపేట మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్. మండల పరిధిలోని నందగోకుల్ గ్రామానికి చెందిన కొమ్మట స్వామి నివాసం ఉంటున్న పూరి గుడిసె కూలిపోవడంతో బాధితుడి ఆర్థిక పరిస్థితి బాగులేనందున స్థానిక సర్పంచ్ బుర్ర బాల్ నర్సవ్వ ఇంటి నిర్మాణానికి సహాయం అందించాలని కోరారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి పరిశీలించి నిర్మాణానికి సాయం చేస్తానని హామీఇచ్చారు. ఈ మేరకు […]

Read More