Breaking News

YSR CLINICS

ఆర్​బీకేలతో విప్లవాత్మక మార్పులు

ఆంధ్రప్రదేశ్​ సభాపతి తమ్మినేని సారథి న్యూస్, శ్రీకాకుళం: రైతుభరోసా కేంద్రాలు (ఆర్​బీకే)రైతులకు బాసటగా నిలుస్తాయని ఆంధ్రప్రదేశ్​ శాసనసభ స్పీకర్​ తమ్మినేని సీతారాం అన్నారు. గ్రామీణ వ్యవస్థలో ఇవి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తాయని వివరించారు. ఆమదాలవలస మండలం తొగారాం గ్రామంలో శనివారం ఆయన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. త్వరలోనే వైఎస్సార్​ క్లినిక్​ సెంటర్లు ఏర్పాటుకానున్నాయని వెల్లడించారు. జిల్లాలో రూ.9.7 కోట్లతో అన్ని నియోజకవర్గాల్లో సమీకృత ల్యాబ్​లు ఏర్పాటు చేస్తామన్నారు. రైతుభరోసా కింద జిల్లాలో […]

Read More