Breaking News

WOMENSEMPOWERMENT

మహిళా సాధికారిత దిశగా..

మహిళా సాధికారిత దిశగా..

అమరావతి: మహిళా స్వయం సాధికారిత కోసం ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రఖ్యాత కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. హిందుస్థాన్‌ యూనిలీవర్, ఐటీసీ, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సీఎం క్యాంపు ఆఫీసులో ఏపీ సీఎం వైఎస్​జగన్‌మోహన్​రెడ్డి సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు చేశారు. సెర్ప్‌ సీఈవో రాజాబాబు, ప్రొక్టర్‌ అండ్‌ గాంబిల్‌ సీనియర్‌ మేనేజర్‌ జోసెఫ్‌వక్కీ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం […]

Read More