Breaking News

WARDER

గోప్యతే ముంచుతోంది

గోప్యతే ముంచుతోంది

సారథి న్యూస్, హైదరాబాద్: ప్రస్తుతం కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ప్రస్తుతం సామూహిక వ్యాప్తి దశలో ఉందని, మరో నాలుగు వారాలు చాలా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు, నిపుణులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో సినీనటుడు అమితాబచ్చన్‌ నుంచి.. హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వరకూ.. కరోనా సోకిన ప్రముఖుంతా తమ ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ, కరోనా సోకినా అధైర్యపడాల్సిన అవసరం లేదని ప్రజలకు సందేశాలిస్తున్నారు. తద్వారా బాధితుల్లో మనోధైర్యాన్ని నింపుతున్నారు. ఇలా చెప్పడం ద్వారా చుట్టుపక్కల […]

Read More