Breaking News

VIJAYARAMANARAO

మీరు చెప్పిన పంటలే పండించాలా.?

మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సారథి న్యూస్, పెద్దపల్లి : రాష్ట్రంలోని రైతులు, కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన పంటలనే పండించాలా..అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మండిపడ్డారు. బుధవారం పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పంటలు పండిస్తే ప్రభుత్వం చెప్పిన పంటలు పండించకపోతే రైతుబంధు ఇవ్వబోమని చెప్పడం సరికాదన్నారు. రైతులు పండించిన దొడ్డు రకం వడ్లకే ఏ గ్రేడ్ ధర కాకుండా కామన్ రేట్ కింద తీసుకుని వడ్లను కటింగ్ […]

Read More