Breaking News

VELURU

కాంగ్రెస్​ నేత సంపత్​ అరెస్ట్​

కాంగ్రెస్​ నేత సంపత్​ అరెస్ట్​

సారథిన్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా వేలూరు గ్రామానికి బయలుదేరిన కాంగ్రెస్​ నేతలను పోలీసులు అరెస్ట్​ చేశారు. వేలూరు గ్రామంలో నర్సింహులు అనే దళిత రైతు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నర్సింహులు చెందిన 13 గుంటల భూమిని ఇటీవల స్వాధీనం చేసుకున్నదని.. అందుకే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం వేలూరు బయలుదేరిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్​కుమార్​, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డిని, కాంగ్రెస్​ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. కాంగ్రెస్​ […]

Read More