Breaking News

VADDEMAN

శనేశ్వర స్వామికి విశేషపూజలు

శనీశ్వర స్వామికి విశేష పూజలు

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: కార్తీకమాసం శనివారం త్రయోదశి సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలోని సార్థసప్త శనీశ్వర స్వామి ఆలయంలో భక్తులు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. శనీశ్వర స్వామివారికి నువ్వుల నూనె, నల్లని వస్త్రాలు, బెల్లంతో చేసిన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా నివేదన చేశారని ఆలయ ప్రధానార్చకులు డాక్టర్ గవ్వ మఠం విశ్వనాథశాస్త్రి అన్నారు. అష్టోత్తర నామాలు, నల్లనువ్వులు నల్లటి వస్త్రం, నువ్వుల నూనె జిల్లేడు పూలు […]

Read More