Breaking News

UTTAMKUMAR

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలే

కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలే

సారథి న్యూస్, హైదరాబాద్: పెరిగిన గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్ ధ‌ర‌లను వెంటనే తగ్గించాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్​చేశారు. ధ‌ర‌లు త‌గ్గే వ‌ర‌కు పేద‌ల ప‌క్షాన కాంగ్రెస్‌ పోరాటం చేస్తుంద‌న్నారు. చ‌దువుకున్న మేథావులంతా పెరుగుతు‌న్న ధ‌ర‌ల‌పై ఆలోచన‌ చేయాల‌ని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు త‌గిన గుణ‌పాఠం చెప్పాల‌ని పిలుపునిచ్చారు. మంగళవారం నాంప‌ల్లి గృహ‌క‌ల్ప వ‌ద్ద మ‌హిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటావార్పు కార్యక్రమంలో ఆయ‌నతో పాటు ఎమ్మెల్యే సీత‌క్క, అధికార […]

Read More