Breaking News

TUWJ

కరోనాతో మృతిచెందిన వారికి రూ.10లక్షలు చెల్లించాలి

కరోనాతో మృతిచెందిన వారికి రూ.10లక్షలు చెల్లించాలి

సారథి, వేములవాడ: కరోనా మహమ్మారి బారినపడి చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్​గ్రేషియా చెల్లించాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వేములవాడ ప్రెస్​క్లబ్​ అధ్యక్షుడు లాయక్​పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ఉచితంగా విద్య, వైద్యం అందించాలని కోరారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ తో సంబంధం లేకుండా ఇళ్లస్థలాలు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని చెక్కపల్లి రోడ్డులో సర్వేనం.112 […]

Read More

‘గాంధీ’ ఉండగా.. ‘యశోద’కు ఎందుకు?

సారథి న్యూస్​, హైదరాబాద్​: అధికార పార్టీ ఎమ్మెల్యేకు కరోనా వస్తే యశోదా ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని, సీఎంకు కంటినొప్పి వచ్చినా, పంటినొప్పి వచ్చినా ఢిల్లీ పోతారని, గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అందించే వైద్యంపై వారికి నమ్మకం లేదా..? అని మల్కాజిగిరి ఎంపీ ఎ.రేవంత్​రెడ్డి ప్రశ్నించారు. ఇది డాక్టర్లను అవమానించడం కాదా? అని ఆయన అన్నారు. కరోనా మహమ్మారికి బలైన సహచర జర్నలిస్టు మనోజ్ కుమార్ కు మృతికి నివాళిగా శనివారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(ఐజేయూ) […]

Read More

జర్నలిస్టుల హక్కుల సాధనకు ఉద్యమం

సారథి న్యూస్, హుస్నాబాద్: జర్నలిస్టుల సాధనకు ఉద్యమిస్తామని టీయూడబ్ల్యూజే (ఐజేయూ)జిల్లా ప్రధాన కార్యదర్శి, హుస్నాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నన్నే అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులు నిత్యం అనేక సమస్యలతో సతమతమవుతున్నా ప్రభుత్వ పట్టించుకోవడం లేదన్నారు. హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు తిరుపతి, జిల్లా కార్యవర్గ సభ్యులు రాజు, ఎల్లయ్య, శ్రీకాంత్, రాంరెడ్డి, మహేశ్, ప్రింట్ అండ్ […]

Read More