Breaking News

TSSO

‘ఎడ్మ’ ఫ్యామిలీని పరామర్శించిన మంత్రి, ఎంపీ

‘ఎడ్మ’ ఫ్యామిలీని పరామర్శించిన మంత్రి, ఎంపీ

సారథి న్యూస్, కల్వకుర్తి: నాగర్​కర్నూల్​ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే దివంగత ఎడ్మ కృష్ణారెడ్డి కుటుంబాన్ని కల్వకుర్తిలోని వారి నివాసంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, ఎంపీ పి.రాములు, ప్రభుత్వ విప్​ గువ్వల బాలరాజు తదితరులు ఆదివారం పరామర్శించారు. ఎడ్మ కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సతీమణి పుష్పలత, కొడుకు కల్వకుర్తి మున్సిపల్ ​చైర్మన్​ ఎడ్మ సత్యంతో మాట్లాడి యోగక్షేమాలను తెలుసుకున్నారు. ఓదార్చి ధైర్యం చెప్పారు. వారి వెంట ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్​రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి […]

Read More