Breaking News

trk

టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా విజృంభిస్తున్న సమమయంలో పేదలు ఆకలితో అలమటించకూడదని టీఆర్ కే ట్రస్ట్ అధినేత తోట రాంకుమార్ ముందుకొచ్చి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లాక్ డౌన్ ముగిసేవరకు కొనసాగుతుందని తెలిపారు. ఎంక్వయిరీ టీంసభ్యులు కూడా అన్నివేళలా సహకరిస్తున్నారని ట్రస్ట్ డైరెక్టర్ మొట్టల మహేష్ కుమార్ అన్నారు.

Read More