సారథి, చొప్పదండి: కరోనా మహమ్మారి రోజురోజు విజృంభిస్తున్న నేపథ్యంలో కౌలు రైతులు అనేక అవస్థలు ఎదురుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలానికి చెందిన కుక్కల రవి 15 ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకున్నాడు. వాతావరణ పరిస్థితుల అనుకులించక మామిడి కాయ సైజ్ పెరగక పోగా, ఇటీవల కురిసిన గాలివాన భీభత్సానికి చెతికొచ్చిన పంటకాస్తా నేలపాలయ్యిందని వాపోతున్నాడు. అప్పులు తెచ్చి పంటకు పురుగుల మందులు పిచికారి చేస్తే ప్రకృతి అన్నదాలపై కనికరించడంలేదన్నారు. ఇప్పటికైన కౌలు […]
శ్రీనగర్: సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఎటాక్ చేసేందుకు పుల్వామాలో భారీ పేలుడు పదార్థాలతో వచ్చిన కారు హిజ్బుల్ టెర్రరిస్ట్ హిదయతుల్లా మాలిక్కు చెందిందని పోలీసులు గుర్తించారు. అతను జమ్మూకశ్మీర్లోని షోపియాన్కు చెందిన వ్యక్తి. 2019 జులై నుంచి హిజ్బుల్ టెర్రర్ గ్రూప్లో యాక్టివ్గా పనిచేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. హిదయతుల్లా తమ్ముడు సమీర్ను అరెస్టు చేసి విచారిస్తున్నామని వెల్లడించారు. సమీర్ అనేక కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన సమాచారం మేరకు అనేక చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2019 […]
తిప్పికొట్టిన సెక్యూరిటీ 20 కేజీల ఐఈడీ ఉన్న కారు సీజ్ శ్రీనగర్: పుల్వామా జిల్లాలో భారీ టెర్రర్ అటాక్ను సెక్యూరిటీ సిబ్బంది తిప్పికొట్టింది. గురువారం తెల్లవారుజామున 20 కేజీల ఐఈడీతో ఉన్న వెహికిల్ను సీజ్చేశారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన దాడి తరహాలో టెర్రరిస్టులు దీన్ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఫేక్ రిజిస్ట్రేషన్తో వెళ్తున్న వెహికిల్ను చెక్ పాయింట్ వద్ద ఆపబోయారు. కానీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా బారికేడ్లను ఢీకొట్టుకుంటూ ముందుకు వెళ్లిపోయాడని […]