Breaking News

TAGS: SEEDS

seeds

నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే

సారథి న్యూస్, బిజినేపల్లి : రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠినచర్యలు తప్పవని బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్​ హెచ్చరించారు. గురువారం ఆయన బిజినేపల్లిలోని కనక దుర్గ ఏజెన్సీ , శ్రీరామ ట్రేడర్స్ , వెంకటేశ్వర ఫర్టిలైజర్స్ దుకాణాల్లో వ్యవసాయాధికారి నీతితో కలిసి తనిఖీచేశారు. లైసెన్స్ ఉన్న డీలర్ల దగ్గర మాత్రమే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని వారు సూచించారు. ప్యాకెట్ పై తయారీ తారీఖును , బిల్లును కచ్చితంగా సరి చూసుకోవాలని కోరారు.

Read More