Breaking News

SWACHHA SARVEKSHAN

స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుదాం

స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుదాం

సారథి న్యూస్, కర్నూలు: నగరాన్ని ‘స్వచ్ఛ కర్నూలు’గా తీర్చిదిద్దేందుకు నగరంలోని ప్రతిఒక్కరూ సహకరించాలని నగర పాలక కమిషనర్ డీకే బాలాజీ కోరారు. శనివారం స్థానిక ఉర్దూ ఘర్ లోని దుకాణదారులతో మాట్లాడుతూ.. నగరంలో పూర్తిస్థాయిలో ప్రతి దుకాణ యజమాని ఒక చెత్తబుట్టను ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్య కార్మికులకు తప్పకుండా ఇవ్వాలన్నారు. ఆరుబయట చెత్తపారబోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ స్థాయిలో ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్​ర్యాంకుల్లో ఈసారి కర్నూలు నగరాన్ని మెరుగైన స్థానంలో ఉంచేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. […]

Read More