Breaking News

SUSMITHA

మెగాడాటర్​ ప్రాజెక్ట్​కు బ్రేక్​

మెగాస్టార్​ చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత ‘గోల్డ్​ బాక్స్​ ఎంటర్​టైన్​మెంట్స్​’ అనే ఓ బ్యానర్​ను స్థాపించి వెబ్​సీరిస్​ను నిర్మిస్తున్న విషయం తెలిసందే. ఆమె తన తల్లి సురేఖ చేతుల మీదగా ఈ ఓ వెబ్​సిరీస్​ను ప్రారంభించారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్​రాజ్​ కీలకపాత్ర పోషిస్తుండగా.. ‘ఓయ్​’ ఫేమ్​ ఆనంద్​ రంగా దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. కొన్నిరోజుల పాటు షూటింగ్​ కూడా చేశారు. కానీ కరోనాతో ప్రస్తుతం షూటింగ్​ నిలిచిపోయింది. దీంతో సుష్మితా చాలా నిరుత్సాహానికి గురయ్యారట. […]

Read More
మెగాఆఫర్ వరించిన ఆనంద్ రంగ

మెగాఆఫర్ వరించిన ఆనంద్ రంగ

సిద్దార్థ షాలిని నటించిన ‘ఓయ్’ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఆ సినిమాకి డైరెక్షన్ చేసిన ఆనంద్ రంగ ఆ తర్వాత మరే సినిమా డైరెక్షన్ చెయ్యలేదు. అయితే ఇప్పుడో మాంచి చాన్స్ అందుకున్నాడట. మెగాస్టార్ ముద్దుల తనయ సుస్మిత తన భర్త విష్ణు తో కలిసి నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా ఓ వెబ్ సిరీస్​ను నిర్మించబోతోంది. దీనికి […]

Read More