Breaking News

SUNDARAYYA

ఘనంగా సుందరయ్య వర్ధంతి

ఘనంగా సుందరయ్య వర్ధంతి

సారథి న్యూస్, నర్సాపూర్: ప్రజాఉద్యమ నేత, సీపీఎం మాజీ అఖిల భారత కార్యదర్శి పుచ్చలపల్లి సుందరయ్య 35వ వర్ధంతి సందర్భంగా శివంపేట మండలం దొంతి గ్రామంలో స్థానిక సీపీఎం ఆఫీసులో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ మెదక్​ జిల్లా కార్యవర్గసభ్యుడు ఏ.మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మతోన్మాదం, సామ్రాజ్యవాదం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాడడమే సుందరయ్యకు అర్పించే నిజమైన నివాళి అన్నారు. తనవంతు భూమిని పేదలకు పంచిన ఆదర్శమూర్తి అని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో […]

Read More