Breaking News

SHIVASENA

ముంబైని వీడిన క్వీన్

ముంబైని వీడిన క్వీన్

ముంబై: ప‌లు నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య ఐదురోజుల క్రితం ముంబైలో అడుగుపెట్టిన బాలీవుడ్ క్వీన్ కంగ‌నా రనౌత్‌… సోమ‌వారం ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆదివారం మ‌హారాష్ట్ర గవర్నర్​భ‌గ‌త్ సింగ్ కొష్యారీని క‌లిశారు. ఆమె.. త‌న ఇంటిని బీఎంసీ అధికారులు కూల్చివేయ‌డం, శివ‌సేన నాయ‌కుల బెదిరింపులు, త‌దిత‌ర విష‌యాల‌ను ఆయ‌న‌కు వివ‌రించారు. ఈ నేప‌థ్యంలోనే ఆమె సోమ‌వారం తన స్వస్థలం హిమాచ‌ల్‌ప్రదేశ్‌లోని మ‌నాలికి ప‌య‌నమ‌య్యారు. ముంబైని పీవోకేతో పోల్చడం, శివసేన నాయ‌కుడు సంజ‌య్‌రౌత్‌కు స‌వాల్, సీఎం ఉద్దవ్​థాక్రేపై విమర్శల […]

Read More
ఫైనల్‌ ఇయర్​ఎగ్జామ్స్‌ రద్దుచేయండి

ఫైనల్‌ ఇయర్​ ఎగ్జామ్స్‌ రద్దుచేయండి

ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల్లో ఫైనల్‌ ఇయర్‌‌ ఎగ్జామ్స్‌ నిర్వహించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర మినిస్టర్‌‌ ఆదిత్యథాక్రే సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఫైనల్‌ ఇయర్‌‌ స్టూడెంట్స్‌కు సెప్టెంబర్‌‌లో నిర్వహించనున్న పరీక్షలను రద్దుచేసేలా ఆదేశించాలని శివసేన అనుబంధ సంస్థ యువ సేన తరఫున పిటిషన్‌ వేశారు. స్టూడెంట్స్‌ ఫిజికల్‌ హెల్త్‌, మెంటల్‌ హెల్త్‌, యాంక్సైటీ, సేఫ్టీని పక్కన పెడుతోందని, అందుకే పరీక్షలు నిర్వహిచాలని చూస్తోందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ‘కరోనా నేషనల్‌ డిజాస్టర్‌‌. […]

Read More
నమస్తే ట్రంప్‌ వల్లే కరోనా

నమస్తే ట్రంప్‌ వల్లే కరోనా

శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ముంబై: కరోనా వ్యాప్తి చెండటంపై శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరీలో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్వహించిన ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమంతోనే దేశంలో కరోనా వ్యాపించిందని అన్నారు. ఆ కార్యక్రమం వల్ల మొదట గుజరాత్‌లోకి వైరస్‌ వచ్చిందని, అక్కడి నుంచి మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చేరుకుందని చెప్పారు. ఎలాంటి ప్లాన్‌ లేకుండా లాక్‌డౌన్‌ను విధించిన కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసే బాధ్యతను మాత్రం రాష్ట్రలపైకి నెట్టేసి తప్పించుకుంటోంది అని […]

Read More