Breaking News

SHIRISHA

స్తంభాలు ఎక్కగలం.. కొలువు కొట్టగలం

స్తంభాలు ఎక్కగలం.. కొలువు కొట్టగలం

దేశంలోనే తొలి లైన్​ఉమెన్​గా భారతి, శిరీష ఎంపిక రిటన్ ​టెస్ట్, పోల్ ​టెస్ట్​లోనూ పాస్​.. గవర్నర్​తమిళిసై సౌందరరాజన్‌ ప్రత్యేక అభినందనలు పుట్టి పెరిగింది మారుమూల పల్లెటూరులోని పేదింటి కుటుంబం. అవకాశాలు అంతంత మాత్రమే. కష్టపడితే అసాధ్యమేది కాదని నిరూపించారు ఆ ఇద్దరు యువతులు. అవరోధాలను అధిగమించి తమ కలల కొలువును సాధించారు. అంతే కాదోండయ్​.. దేశంలోనే ప్రప్రథమంగా విద్యుత్​శాఖలో లైన్​ ఉమెన్​గా ఉద్యోగం సంపాదించి అందరి చేత శభాష్ ​అనిపించుకున్నారు. ఆ మహిళా మణులు ఎవరో కాదు.. […]

Read More