Breaking News

SHASHANKA

లాభాదాయ పంటలే వేయండి

సారథి న్యూస్​, రామడుగు: సంప్రదాయ సాగు లాభసాటిగా లేకపోవడంతో.. డిమాండ్​ ఆధారిత పంటలను పండిచడంతో మంచి ఆదాయం వస్తుందని కరీంనగర్​ జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే రవిశంకర్ అన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పంటలను వేయాలని రైతులను కోరారు. బుధవారం తిర్మలాపూర్, రాంచంద్రపూర్ గ్రామాల్లో రైతులు కట్ల శ్రీనివాస్, ధ్యావ రాంచందర్​రెడ్డి సాగుచేసిన డ్రాగన్​ ఫ్రూట్​, అంజిరా తోటలను వారు పరిశీలించారు. ఆరోగ్యాన్ని పెంపొందించే బత్తాయి, దానిమ్మ, బొప్పాయి, అరటి, ద్రాక్ష తోటలపై రైతులు […]

Read More