Breaking News

SANTHOSH

కల్నల్ మృతికి ‘ఉప్పల’ నివాళి

సారథి న్యూస్​, ఎల్బీనగర్ : భారత్-చైనా సరిహద్దులో సైనికుల ఘర్షణలో వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ కుమార్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాల మధ్య గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గుప్తా నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నట్లు తెలిపారు. కల్నల్ మృతి పట్ల ఉప్పల శ్రీనివాస్ తీవ్ర విచారం వ్యక్తంచేసి వీర జవాన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Read More
షార్ట్ న్యూస్

కల్నల్ సంతోష్ త్యాగం చిరస్మరణీయం

సారథి న్యూస్​, సూర్యాపేట: దేశం కోసం కల్నల్​ సంతోష్​బాబు చేసిన ప్రాణ త్యాగానికి యావత్ భారతావని సెల్యూట్ చేస్తోందని మంత్రి జి.జగదీశ్​రెడ్డి అన్నారు. సూర్యాపేటలో అమర జవాన్ సంతోష్ బాబు తల్లిదండ్రులు, ఇతర సభ్యులను పరామర్శించి ఓదార్చారు. గంటకుపైగా వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కరోనా నేపథ్యంలో హైదరాబాద్ లోనే అంత్యక్రియలు నిర్వహించాలని ఆర్మీ అధికారులు కోరుతున్నారని, కానీ సూర్యాపేటలో సంతోష్ అంత్యక్రియలు జరిపించాలని తల్లిదండ్రులు కోరుతున్నారని తెలిపారు. సంతోష్ భౌతిక కాయాన్ని త్వరగా రప్పించడానికి అన్ని […]

Read More

సీఎఫ్ వో ఇప్పుడే వద్దు

బీసీసీఐ నిర్ణయం న్యూఢిల్లీ: కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ వో)ను ఇప్పుడే నియమించలేమని బీసీసీఐ సంకేతాలిచ్చింది. భారీవేతనం ఇవ్వాల్సి ఉండడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో బోర్డు దానిని భరించలేదన్ని వెల్లడించింది. గతంలో సీఎఫ్‌వోగా పనిచేసిన సంతోష్‌ రంగ్నేకర్‌.. వ్యక్తిగత కారణాలతో ఆరుక్రితం రాజీనామా చేశాడు. అప్పట్నించి ఈ పోస్ట్‌ ఖాళీగా ఉంది. ‘సీఎఫ్‌వోను ఇప్పుడు నియమించలేం. కొత్త రాజ్యాంగం ప్రకారం కూడా ఇదేమీ తప్పనిసరికాదు. బోర్డుకు కచ్చితంగా సీఈవో ఉండాలన్నది నిబంధన. సీఎఫ్‌వో ఉండాల్సిన అవసరం ఉందని […]

Read More