Breaking News

RTC BUS

బస్సు సీటు మారింది

లాక్ డౌన్ ఎఫెక్ట్ సారథి న్యూస్​, గోదావరిఖని: లాక్ డౌన్ పాపమా! అని అని జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, దాదాపు 50రోజుల తర్వాత కొన్నిరాష్ట్రాల్లో బస్సులు రోడ్డెక్కుతున్నాయి. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మాత్రమే బస్సులు నడిపేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అది కూడా నిబంధనలతో కూడిన అనుమతి మాత్రమే ఉంది. సూపర్ లగ్జరీ బస్సుల్లో సాధారణంగా 36 నుంచి 40 సీట్లు మాత్రమే ఉంటాయి. కరోనా కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో భౌతికదూరం పాటించాల్సి ఉంది. అందుకోసం ఆర్టీసీ […]

Read More