Breaking News

ROHITHREDDY

పైలట్​ రోహిత్​రెడ్డికి కరోనా

పైలట్ రోహిత్​రెడ్డికి కరోనా

వికారాబాద్‌: వికారాబాద్​ జిల్లా తాండూరు ఎమ్మెల్యే పైలట్​ రోహిత్​ రెడ్డి కోరోనా బారినపడ్డారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు, మంత్రులు కరోనా బారినపడి విషయం తెలిసిందే. వారంతా కార్పొరేట్​ దవాఖానల్లో చికిత్సపొంది కోలుకున్నారు.

Read More