Breaking News

rights

హక్కులను తెలుసుకోవాలి

హక్కులను తెలుసుకోవాలి

సామాజిక సారథి, జోగిపేట: రాజ్యాంగం కల్పించిన హక్కులను అందరూ తెలుసుకోవాలని స్థానిక కోర్టు మెజిస్ట్రేట్ ధనలక్ష్మి సూచించారు. రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జోగిపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ చట్టాల పట్ల అవగాహన ఎంతో అవసరం అన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, ఎస్ ఐ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Read More